ShareChat
click to see wallet page

తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలుస్తూ, వేర్పాటువాద సమస్యగా చిత్రీకరించడమే కాకుండా.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన తేజస్వి సూర్య అనే బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను సమావేశం తీవ్రంగా ఖండించింది. పార్లమెంటులో ఎనిమిది మంది కాంగ్రెస్, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నా.. ఉత్సవ విగ్రహాల్లా కూర్చుని చూశారు తప్ప, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పార్లమెంటులో తెలంగాణ పార్టీ అయిన బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటుని తెలంగాణ ప్రజలు గమనించాలి. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్ #🔹కాంగ్రెస్ #🆕Current అప్‌డేట్స్📢

851 ने देखा
23 घंटे पहले