ShareChat
click to see wallet page

VIRAL: చావు అంచుల నుంచి తల్లి ఒడికి! వన్యప్రాణుల సంరక్షణలో తమిళనాడు అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి. తెన్కాశి అడవుల్లో గాయాలతో, డీహైడ్రేషన్తో చావుబతుకుల్లో ఉన్న ఓ పిల్ల ఏనుగును అటవీ శాఖ సిబ్బంది రక్షించారు. అది నడవలేక ఇబ్బందిపడటంతో అడవిలోకే X-ray మెషీను తీసుకెళ్లి నాలుగు రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడి ప్రాణం పోశారు. అంతేకాకుండా తల్లి ఏనుగు జాడ కనిపెట్టి ఆ పిల్లను మందతో విజయవంతంగా కలిపారు. #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్

689 వీక్షించారు
12 రోజుల క్రితం