🚨 భర్తను హత్య చేయించిన భార్య అరెస్ట్ 🚨
📍 ఎన్టీఆర్ జిల్లా
వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను చంపించేందుకు భార్య రూ.3 లక్షల సుపారీ ఇచ్చిన ఘటన సంచలనం సృష్టించింది.
🕯️ మృతుడు: వడిత్యా రాజేశ్ (26)
👮♂️ రాజేశ్ హత్య కేసులో మృతుడి భార్య అలేఖ్య, ఆమె ప్రియుడు కృష్ణసేనతో పాటు మొత్తం నలుగురిని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
📌 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని అలేఖ్య తన ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది.
💰 రూ.3 లక్షల సుపారీ ఇచ్చి కిరాయి ముఠాతో ఏప్రిల్ 21న హత్య చేయించిందని వెల్లడించారు.
⚠️ ప్రేమ వివాహం చేసుకున్న జంటలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
______________
📰 RAJH NEWS | నిజం చెప్పే వార్తలు
📰 ఇలాంటి బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ అప్డేట్స్, రాజకీయ వార్తలు, ప్రజా సమస్యలు, ఎక్స్క్లూజివ్ స్టోరీలు ముందుగా తెలుసుకోవాలంటే...
👉 RAJH NEWS ను ఇప్పుడే Follow చేయండి
👍 Like | 🔁 Share | 💬 Comment | 🔔 Subscribe
🎤 నిజం చెప్పే వార్తలు
📢 ప్రజల పక్షాన నిలిచే మీడియా
📲 ప్రతి రోజు తాజా వార్తల కోసం మా చానెల్ తో ఉండండి
Cont: 9666033449
______________
#RAJHNEWS #BreakingNews #CrimeNews #TeluguNews #LatestNews #DigitalMedia #NewsChannel #FollowRAJHNEWS ##RAJHన్యూస్ ##RAJHNEWS #BreakingNews #CrimeNews #TeluguNews #LatestNews #DigitalMedia #FollowRajhNews