తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రజా సమస్యలపై చట్టసభలో గళం వినిపించాలని.. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు సూచించాను
#🟢వై.యస్.జగన్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #🔵వైయస్ఆర్సీపీ #🗞పాలిటిక్స్ టుడే