తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో ఈరోజు సమావేశమై.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని రైతుల పక్షాన వైయస్ఆర్సీపీ చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించిన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు.
#YSJaganMohanReddy #YSRCongressParty #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్ #💪పాజిటీవ్ స్టోరీస్ #👨💼కె. టీ. రామారావు #🌾రైతు సమాచారం