టెక్నాలజీని కేవలం వ్యవస్థలకే పరిమితం చేయకుండా, సామాన్య ప్రజలకు అవగాహన కలిగేలా వినియోగించాలి. కొత్త సేవలు, డిజిటల్ ప్లాట్ఫార్ములు, ఫీడ్బ్యాక్ మెకానిజంలపై ప్రజలను సెన్సిటైజ్ చేయడం ద్వారా ప్రభుత్వంపై వారి విశ్వాసం మరింత పెరుగుతుంది.
#CollectorsConference
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱