మన జన సంక్షేమ సుపరిపాలకుడు వైఎస్ జగనన్న గారు తన వైస్సార్సీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ లను అర్హత గల ప్రతి ఒక్క ప్రజానీకానికి వారి ఇంటికి వెళ్ళి మరీ అందజేసిన ఓక అద్భుతమైన,మహత్తర కార్యక్రమం ఈ వాలంటీర్ వ్యవస్థ!
- మధుసూదనరెడ్డి బుగ్గన! #ysr