పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా, కాక్ద్వీప్ నుండి వైరల్ అయిన వీడియో
బీజేపీ ప్రచారం సందర్భంగా, టీఎంసీ గూండాలు తనను కొట్టడంతో వికలాంగుడిగా మారానని ఒక వృద్ధుడు ఆరోపిస్తూ, ‘దొంగల పాలన’కు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు...
#🧓నరేంద్ర మోడీ #✋బీజేపీ🌷 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #👊పొలిటికల్ ఫైట్స్🎤 #రావుల భరత్ రెడ్డి🚩