ShareChat
click to see wallet page

#✌️నేటి నా స్టేటస్ *విశాఖ:* *అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో మలంగుమ్మి వాటర్‌ఫాల్స్ వద్ద సరదాగా వెళ్లిన ఐదుగురు బాలికల్లో ముగ్గురు దుర్మరణం చెందిన వీడియో ఇదే.* సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు బాలికలు త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16).*గమనించండి *🙏🙏 ఈ వేసవిలో మీ పిల్లలను చేతికి *కంకణం* లా ధరించుకోండి. బయటకు ఎక్కడికీ స్నేహితులతో పంపవద్దు. జాగ్రత్త*

542 ने देखा
20 घंटे पहले