అమరావతి రాజధాని కావడం అనేది ఐదు కోట్ల ఆంధ్రుల కల. పార్లమెంటులో ఆమోదం లభించడం సంతోషం. జగన్మోహన్ రెడ్డి మొదట్లో అమరావతి రాజధాని అన్నాడు, తర్వాత మూడు రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. ఈసారి పులివెందుల తప్ప ఆయనకు ఏ సీటూ రాదు.
#HistoricAmaravatiResolution
#Amaravati
#PsychoFekuJagan
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱