#😰స్కూల్ వ్యాన్ను ఢీకొన్న రైలు..విద్యార్థులు మృతి స్కూల్ వ్యాన్ను ఢీ కొన్న రైలు.. ముగ్గురు మృతి బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలోని బెర్హంపుర్లో రైలు స్కూల్ వ్యాన్ను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వ్యాన్ రైల్వే క్రాసింగ్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు రైల్వే గేట్ తెరిచి ఉన్నట్లు సమాచారం. కాగా గేట్ మెన్, సూపర్వైజరను సస్పెండ్ చేసిన అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

3K views • 1 days ago
00:00
00:54

#❤️सैड व्हाट्सएप स्टेटस #😃 शानदार स्टेटस #😍स्टेटस की दुनिया🌍

2M views • 14 days ago
00:00
01:44