ShareChat
click to see wallet page

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా పెట్రోల్ బంకులు పెట్రోల్ డీజిల్ కొరత వల్ల ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు బంకులకు పెట్రోల్ డీజిల్ వచ్చిందని తెలుసుకున్న ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకు దగ్గరికి వాహనదారులు ప్రజలు రావడంతో జాతరను తలపిస్తున్నాయి. క్యాష్ ఉన్నవారికి మాత్రమే పెట్రోల్ కొడుతున్నారు. బంకు యాజమాన్యాలు ఫోన్ పేలు గూగుల్ పేలు తీసుకోవటం చెప్పడంతో ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #📸 వీధి ఫోటోగ్రఫీ #save Petrol 🙏🏍️

502 వీక్షించారు
17 గంటల క్రితం