పాదయాత్ర చేస్తున్న రోజుల్లోనే కర్నూలులో లాయర్లు కలిసినప్పుడు ఒక్కటే మాట చెప్పా..
చేయలేని హామీలు ఇవ్వలేను గానీ.. హైకోర్టు బెంచ్ కర్నూల్లో ఏర్పాటు చేస్తానని అన్నా..
రాబోయే 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ను కర్నూలుకు తెచ్చే బాధ్యత మన కూటమి ప్రభుత్వానిది..
మన రాష్ట్రంలో ఉన్నది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్.. అందుకే ప్రభుత్వం కొనసాగింపు అవసరం!
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢