🚨 KGBVలో ప్రిన్సిపాళ్ల వివాదం.. రోడ్డునపడ్డ 200 మంది విద్యార్థినులు | సంగారెడ్డి ఆందోల్లో కలకలం!
సంగారెడ్డి జిల్లా ఆందోల్ KGBVలో ప్రిన్సిపాళ్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగా వట్పల్లి KGBVకు చెందిన సుమారు 200 మంది విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమను బయటకు పంపించారని ఆరోపిస్తూ విద్యార్థినులు కన్నీళ్లు పెట్టుకుని ధర్నాకు దిగారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యార్థినులను తిరిగి లోపలికి పంపించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో.
📲 ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తెలియజేయండి.
👍 Like | 💬 Comment | 🔄 Share
🔔 Follow & Subscribe RAJH NEWS
📞 For News, Interviews, Ads & Collaborations: 9666033449
🔴 RAJH NEWS – ప్రతి క్షణం ప్రజా పక్షం
#KGBV #Sangareddy #Andole #Telangana #Students #EducationNews #BreakingNews #TeluguNews #RAJHNEWS #Hostel #Police #ViralNews ##RAJHన్యూస్
6K views•23 hours ago
00:00
00:15
#❤️Love You ज़िंदगी ❤️ #💓 मोहब्बत दिल से #💝 शायराना इश्क़ #💔 हार्ट ब्रेक स्टेटस