ఈ ఇద్దరు కూడా ప్రజాకర్షణలో ఎవరికి వారే సాటి! ఓక విధంగా రాజకీయ రణక్షేత్రంలో వీరిరువురు కూడా ప్రత్యర్థులకు సింహాస్వప్నమే! అంతేకాదు రాబోయే కాలంలో బారతదేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసే దిట్టలు. అన్నింటికిమించి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే సత్తా,దమ్ము వీరి సొంతం. అందుకనే ప్రజలు వీరురువురికి నీరాజనాలు పడుతున్నారు! జై జై జగన్! జై జై విజయ్!✍️✍️✍️
- మధుసూదనరెడ్డి బుగ్గన, వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr