రైలులో సీట్లు చించుతూ శునకానందం (VIDEO)
దేశ సంపదను రక్షించాల్సిన యువకులు మూర్ఖంగా ప్రవర్తించిన తీరు ప్రజా ఆగ్రహానికి కారణమైంది.
ఓ రన్నింగ్ ట్రైన్లో ఒకతను ట్రైన్ సీట్ కవర్ చించుతూ శునకానందం పొందుతుండగా మరో వ్యక్తి నవ్వుకుంటూ దాన్ని రికార్డ్ చేసి SMలో పోస్ట్ చేశాడు. తాము ఏదో సాధించామని ఫీల్ అయిన ఈ విధ్వంసకారులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు. రైల్వేతో పాటు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్కు ఈ వీడియోను ట్యాగ్ చేస్తున్నారు. #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #👉నేరాలు - ఘోరాలు🚨