రేవంత్ రెడ్డి మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టాడు, పింఛన్లు ఎగ్గొట్టాడు.
రెండేళ్ల నుంచి కనీసం గంపెడు మట్టి కూడా తీయలే..
కేసీఆర్ కాళేశ్వరం కట్టి తెలంగాణ అంతటా నీళ్లు తెప్పించిండు,
ఆయన కడుపు చల్లగుండ.. రైతులను చల్లగ చూసుకుండు.
ఈసారి సారే రావాలి, కారే రావాలి.. కేసీఆరే గెలవాలి అంటున్న రైతన్న #BRS పార్టీ సోషల్ మీడియా