వెంకటేశ్వర స్వామివారి పట్ల భక్తి, శరణాగతి వ్యక్తం చేసే పవిత్ర నామస్మరణ గోవింద నామాల అపహాస్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం — హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి
నెల్లూరు,వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన #JanaSena నాయకులు
#KishoreGunukula
నెల్లూరు:
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి “గోవింద నామాలను” అపహాస్యం చేస్తూ, వివిధ మతాలకు చెందిన వ్యక్తులతో రాజకీయ కార్యక్రమం నిర్వహించారనే ఆరోపణలపై జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ, హిందూ బంధువుల మనోభావాలను గౌరవిస్తూ శ్రీ #pawanKalyan గారి సూచనల మేరకు జనసేన నాయకులు కిషోర్ గునుకుల, మల్లికార్జున్ యాదవ్, ప్రవీన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సుధామాదవ్ తదితరులు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐని కలిసి ఫిర్యాదు అందజేశారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు #కిషోర్_గునుకుల మాట్లాడుతూ:
#govinda #ttd
#PawanKalyanAneNenu
#SanatanaDharma #Nellore #AndhraPradesh ##janasena ##pawankalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్