పర్యాటకులను వణికించిన ఖడ్గమృగం (VIDEO)
అస్సాంలోని మానస్ నేషనల్ పార్కులో రైనో (ఖడ్గమృగం) పర్యా టకులను వణికించింది. ముంబై నుంచి వచ్చిన టూరిస్టులు జీపులో సఫారీ చేస్తుండగా రైనో ఆ వాహనంపై అటాక్ చేసింది. కొమ్ముతో దాన్ని పైకి లేపి ఎత్తేసింది. దీంతో అందులోని పర్యాటకులు భయంతో వణికిపోయారు. కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో హమ్మయ్యా బతికిపోయాం అంటూ వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱