ShareChat
click to see wallet page

జబల్పూర్ పడవ ప్రమాదం - హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో పలువురు మృతి చెందారు. సాక్షుల ప్రకారం, ఒక తల్లి తన కుమారుడిని చివరి క్షణం వరకూ గట్టిగా కౌగిలించుకుని ఉండగా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. చివరి క్షణాల్లో కూడా ఆమె తన బిడ్డను వదలకపోవడం... తల్లిప్రేమకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా భావోద్వేగాన్ని కలిగించింది. #😥ఎమోషనల్ స్టేటస్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #👫తోబుట్టువుల ప్రేమ 🥰

483 వీక్షించారు
23 గంటల క్రితం