క్యారియర్ ఎండీ సుందర్ నారాయణన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. సరిగా ఇది జరిగిన మూడు రోజుల తర్వాత శ్రీసిటీలో భారీ ఎయిర్ కండిషన్ల తయారీ యూనిట్ ని రూ.1000 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్నట్టు క్యారియర్ సంస్థ ప్రకటించింది. మంత్రి లోకేష్ కేపబిలిటీ, కమిట్మెంట్ ఎలాంటిదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
#CarrierComesToAP
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢