రాష్ట్ర సుభిక్షం కోసం జలహారతి!
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
#🟨నారా చంద్రబాబు నాయుడు #🟡తెలుగుదేశం పార్టీ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు