ShareChat
click to see wallet page

అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లును ఆమోదించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి మంత్రి లోకేష్ మరియు ఎన్డీయే ఎంపీలు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. #HistoricAmaravatiResolution #APThanksIndia  #Amaravati #NaraLokesh #📽ట్రెండింగ్ వీడియోస్📱

498 వీక్షించారు
4 గంటల క్రితం