అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లును ఆమోదించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి మంత్రి లోకేష్ మరియు ఎన్డీయే ఎంపీలు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Amaravati
#NaraLokesh #📽ట్రెండింగ్ వీడియోస్📱