🚩 ధర్మో రక్షతి రక్షితః! 🚩
హిందూ పురాణాల్లో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం! చిన్నప్పుడే భీముడిని అంతం చేయడానికి కౌరవులు ఆయన ఆహారంలో విషం కలిపి గంగానదిలో పడేస్తారు. కానీ భీముడు చనిపోకుండా నీటి అడుగున ఉన్న ఒక ప్రత్యేకమైన లోకానికి చేరుకుంటాడు.
ఇంతకీ వ్యాస మహాభారతం ప్రకారం, విషం త్రాగి గంగలో పడిన భీముడు ఎక్కడికి చేరుకున్నాడో మీకు తెలుసా?
A) పాతాళం నా?
B) నాగలోకం నా?
నిజమైన సనాతన ధర్మ అభిమానులు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి! 👇✨
#Devotional #Mahabharatam #Bhima #TeluguPost #DailyQuiz #AnanthaVijayam #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #📙ఆధ్యాత్మిక మాటలు #🤔Guess the Answer❓ #🧠క్విజ్🌟 #🙏🏻కృష్ణుడి భజనలు