మంత్రి లోకేష్ గారి సంస్కరణలలో భాగంగా 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు సింగపూర్ కి వెళ్తున్నారు. అక్కడ బడులలో వారు అమలుచేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ టీచర్ల బృందం సింగపూర్ వెళ్తోంది.
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్