భర్తను చంపి.. కాఫీ తాగుతూ కూర్చుంది దేవరాపల్లి మర్డర్ మిస్టరీ! అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం శ్రీరాంపురంలో దారుణ ఘటన జరిగింది. అప్పలనాయుడు అనే వ్యక్తిని అతని భార్య హైమా దారుణంగా చంపించింది. మరో వ్యక్తితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #😇My Status #👉నేరాలు - ఘోరాలు🚨