ShareChat
click to see wallet page

శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్ పై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల వాసులు మృతి చెందడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీ వద్ద, మృతిచెందిన ఆరుగురి పార్థివదేహాలకు నివాళులర్పించాను. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పాను. #BRS పార్టీ సోషల్ మీడియా

514 ने देखा
15 घंटे पहले