కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.. జూలై 26న నూతన రైల్వే స్టేషన్ ప్రారంభం | Nyalkal24News సిద్ధిపేట జూలై 26న నూతన కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది మల్లన్న భక్తులకు ప్రయాణం మరింత సులభం కానుంది. ప్రయాణ సమయం, ఖర్చు తగ్గడంతో పాటు కొమురవెల్లి ప్రాంత అభివృద్ధికి కూడా ఇది దోహదం చేయనుంది. జూలై 26 నుంచి భక్తులకు కొత్త రైల్వే సౌకర్యం..! #న్యూస్ #Nyalkal24News

1K views • 22 days ago
00:00
01:14

#👧 दुलारी बेटी #👫 हमारी ज़िन्दगी #❤️सैड व्हाट्सएप स्टेटस #🎖️देश के जांबाज #🙏🏻माँ तुझे सलाम

1M views • 21 days ago
00:00
00:18