వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో రూ.3,000 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తీసుకొచ్చి.. ఐదు సంవత్సరాలలో రైతుల తరఫున మనం 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. మార్కెట్‌లో కాంపిటీషన్ క్రియేట్ చేసేందుకు ప్రతి ఆర్బీకేను ఒక కేంద్రంగా ప్రకటించి, ప్రతి జిల్లా జాయింట్ కలెక్టర్‌ని మార్క్‌ఫెడ్ జాయింట్ ఎండీగా నియమించి.. ప్రతి ఆర్బీకేలోనూ పంటలకు మినిమమ్ సపోర్ట్ ప్రైస్ బోర్డులు ఏర్పాటు చేశాం. ఆర్బీకే పరిధిలోనే ఎప్పుడైనా పంట ధర పడిపోతే అక్కడే కొనుగోలు చేసి రేటుకి కాంపిటీషన్ క్రియేట్ చేశాం. #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🟢వై.యస్.జగన్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢

615 views • 7 days ago
00:00
01:28

#🔱हर हर महादेव

701K views • 10 days ago
00:00
00:24