ShareChat
click to see wallet page

"మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా..!" 🎣నాడు రూ. 2,000 ఆర్థిక సాయంతో ప్రారంభమైన మత్స్యకార భరోసా… నేడు రూ. 20,000కు పెంచి మత్స్యకార కుటుంబాలకు మరింత భద్రత కల్పించిన ప్రభుత్వం కూటమిదే.రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ. 262 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేసి… వారి జీవితాల్లో ఆశాకిరణాలు నింపుతోంది ప్రజా ప్రభుత్వం.మత్స్యకార సోదరుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్ భద్రత కోసం నిరంతరం కట్టుబడి పనిచేస్తూ… ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తోంది కూటమి ప్రభుత్వం. #🟡తెలుగుదేశం పార్టీ

343 ने देखा
2 घंटे पहले