#🌼రథయాత్ర స్టేటస్🚩
HEAVY RAIN IN PURI ⛈️ LIVE VIDEO
🚩 నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం ⭕️❗️⭕️
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర నేడు ప్రారంభం కానుంది. నేటి నుంచి 9 రోజులపాటు జరిగే ఉత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి రథాలను లాగుతారు. ఇలా చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి జగన్నాథ ఆలయం నుంచి వారి మేనత్త ఇల్లు అయిన గుండిచా ఆలయానికి చేసే ప్రయాణానికి గుర్తుగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు.
జై జగన్నాథ్ 🚩
#🚩జగన్నాథ రథయాత్ర🛕 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్డేట్స్