ShareChat
click to see wallet page

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం లోని తుమ్మలపెంట గ్రామంలో 'మత్స్యకారుల సేవలో' కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక చేపల మార్కెట్‌కు వెళ్ళాను. మార్కెట్‌లో చేపలు కొని అక్కడ పరిచయమైన మత్స్యకారుడు తానంగారి బాబు ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్ళాను. బాబు భార్య వెంకమ్మ గారికి చేపలు ఇస్తే ఆమె పులుసు పెట్టారు. నేను దగ్గరుండి గరిటె తిప్పి ఆమెకు సాయపడ్డాను. వంట పూర్తయ్యాక ఆ మత్స్యకార కుటుంబానికి పులుసు వడ్డించి, నేను కూడా వారితో కలిసి భోజనం చేశాను. ఈనాటి భోజనం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. #MatsyakarulaSevalo #📽ట్రెండింగ్ వీడియోస్📱

443 ने देखा
10 घंटे पहले