గత సంవత్సరం మన "యోగాంధ్ర" కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించాం..ఈ నెల 21వ తేదీన అమరావతిలో కృష్ణా నది తీరంలో, ఫ్లైఓవర్పై సుమారు 25 వేల మందితో భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాం. #ChandrababuNaidu#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱