రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల తలసరి ఆదాయాన్ని మనం పోల్చి చూసుకోవాలి..
రాష్ట్రం విడిపోయిన నాటికి.. రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం తగ్గి 2019 నాటికి ఏపీ కాస్త మెరుగుపడింది!
అదే పరిపాలన కొనసాగి ఉంటే.. ఇప్పటికి ఈ వ్యత్యాసం ఇంకా తగ్గి.. ఏపీ మెరుగైన స్థితిలో ఉండేది..
అయిదేళ్ల విధ్వంసక పాలన కారణంగా.. ఈ వ్యత్యాసం భారీగా పెరిగి దయనీయ స్థితికి చేరుకున్నాం!
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
520 views•22 hours ago
00:00
02:08
పిల్లలూ.. మీకు అండగా నేనుంటాను.. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్