రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల తలసరి ఆదాయాన్ని మనం పోల్చి చూసుకోవాలి.. రాష్ట్రం విడిపోయిన నాటికి.. రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం తగ్గి 2019 నాటికి ఏపీ కాస్త మెరుగుపడింది! అదే పరిపాలన కొనసాగి ఉంటే.. ఇప్పటికి ఈ వ్యత్యాసం ఇంకా తగ్గి.. ఏపీ మెరుగైన స్థితిలో ఉండేది.. అయిదేళ్ల విధ్వంసక పాలన కారణంగా.. ఈ వ్యత్యాసం భారీగా పెరిగి దయనీయ స్థితికి చేరుకున్నాం! #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

520 views • 22 hours ago
00:00
02:08

పిల్లలూ.. మీకు అండగా నేనుంటాను.. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

666 views • 8 days ago
00:00
00:49