రెండేళ్లలో ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర కల్పించావా చంద్రబాబూ? రైతులు అప్పులపాలై రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తోంది. గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నా, ఈ ప్రభుత్వం నుంచి కనీసం పరామర్శకు కూడా ఆ రైతు కుటుంబాలు నోచుకోవడం లేదు.
#🟢వై.యస్.జగన్ #🗞పాలిటిక్స్ టుడే #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు #🔵వైయస్ఆర్సీపీ