మనుషులు మన మీద అసూయపడినంత మాత్రాన మన ఎదుగుదలని ఈ లోకంలో ఎవరూ ఆపలేరు. శత్రువు మన పని అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అనుకున్నప్పుడే దేవుడు తన శక్తి చేత మనల్ని నిలబెట్టబోతున్నాడు. నాడు యోసేపు అన్నలు అతని మీద అసూయపడి, అరణ్యంలో అమ్మేసి అంతా అయిపోయింది అనుకున్నారు, కానీ దేవుడు అతడిని ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిని చేసి నిలబెట్టాడు! గుర్తుంచుకోండి... మనం దేవుని చేతిలో ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు! అంతే! 🙏✨
Message By Bro K. Mahesh Garu [ Voice Of Christ ]
.
.
.
#brokmahesh #viceofchrist #తెలుగు క్రిస్టియన్ #దేవునివాక్యం #short