ShareChat
click to see wallet page

ప్రజా నాయకుడికి ప్రజల ఆత్మీయత... శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమ శంకుస్థాపనకు వచ్చిన మంత్రి లోకేష్, అక్కడ ఉన్న ప్రజలను చూసి వారి వద్దకు వెళ్లారు. మంత్రి లోకేష్‌ను చూడగానే ప్రజలు ఆయనను సొంత కొడుకులా, సొంత తమ్ముడిలా దగ్గరకు తీసుకుని అపారమైన ఆత్మీయత చూపించారు. #😱ఇన్‌స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ చేసిన మరో టాలీవుడ్ బ్యూటీ

459 ने देखा
4 घंटे पहले