ShareChat
click to see wallet page

#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 ప్రయాణానికి నరకప్రాయంగా మారిన ఎమ్మిగనూరు–మాలపల్లి రహదారిని కూటమి ప్రభుత్వం పునర్నిర్మాణం చేపట్టింది. గుంతలు లేని రోడ్లు లక్ష్యంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు గారు మంజూరు చేసిన రూ.7.20 కోట్లతో బీటీ, సీసీ రోడ్డు పనులు పూర్తి కావొస్తున్నాయి. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh

498 ने देखा
6 घंटे पहले