రాజేంద్రనగర్ నియోజకవర్గంలో "తెలంగాణ రక్షణ సేన (TRS) జెండా పండుగ" వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు తాండ్ర శ్రీనివాసరావు గారు జిల్లా ఇంచార్జి దూగుంట్ల ప్రజాపతి నరేష్ గారు. టీఆర్ఎస్ నాయకులు కంచర్ల శివారెడ్డి, కోల శ్రీనివాసరావు, రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిశీలకులు గుండెబోయిన శశిధర్, చేవెళ్ల నియోజకవర్గం శివశంకర్ గారు ఇంచార్జ్, షాద్నగర్ ఇంచార్జ్ సీమల రమేష్, పరిశీలకులు శ్యామ్, ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ మంచిరెడ్డి విజయ కిరణ్ రెడ్డి, యాదవ్, మహేశ్వరం పరిశీలకులు ఎత్తరి గణేష్, రాష్ట్ర నాయకులు సౌజన్య రెడ్డి మరియు రాజేంద్ర నియోజకవర్గం నుండి చలసాని విష్ణుమూర్తి ఇన్చార్జి, ఆదిరాల పరమేష్, కిస్మత్ పూర్ నుంచి పలువురు నాయకులు రాజేష్ గౌడ్, భువనగిరి ఇందిర, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. #TRS Jenda Panduga #telangana

6K views • 2 months ago
00:00
00:28

#trending video #MERI dayri #💓 मोहब्बत दिल से

306K views • 20 days ago
00:00
00:13