ShareChat
click to see wallet page

కరీంనగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి పూర్తి బాధ్యత ముఖ్య మంత్రి మరియు రవాణా శాఖ మంత్రిదే.... ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం....అనుభవం లేని ప్రైవేట్ వ్యక్తుల చేత బస్సులను నడిపియ్యడంతో ఆక్సిడెంట్... #జై తీన్మార్ మల్లన్న

502 ने देखा
2 दिन पहले