కరీంనగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి పూర్తి బాధ్యత ముఖ్య మంత్రి మరియు రవాణా శాఖ మంత్రిదే....
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం....అనుభవం లేని ప్రైవేట్ వ్యక్తుల చేత బస్సులను నడిపియ్యడంతో ఆక్సిడెంట్... #జై తీన్మార్ మల్లన్న