ShareChat
click to see wallet page

30 ఏళ్లుగా రోడ్డుకు నోచుకోని ఆ ప్రాంతం కూట‌మి ప్ర‌భుత్వం చొర‌వ‌తో ర‌హ‌దారి సౌక‌ర్యం ద‌క్కింది. క‌డ‌ప ఎమ్మెల్యే మాధ‌విరెడ్డి కృషితో కడప నగరం 15వ డివిజన్ పుట్లంపల్లి చెరువు కట్ట వద్ద రూ. 1.35 కోట్ల అంచనా వ్యయంతో 2.5 కిలోమీటర్ల రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయి. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🤯పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!!

894 ने देखा
1 दिन पहले