ShareChat
click to see wallet page

పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. నిర్వాసిత కుటుంబాలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ విలువ, ఇంటి స్థలం విలువను ప్రభుత్వం పెంచింది. ఇళ్ల నిర్మాణ యూనిట్ ధరను రూ.2.85 లక్షల నుంచి రూ.3.57 లక్షలకు, ఇంటి స్థలం విలువను రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గతేడాది జనవరి, నవంబర్ నెలల్లో దాదాపు రూ.2,200 కోట్లు పరిహారం, పునరావాస ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం నిర్వాసితుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. #PolavaramProject #ChandrababuNaidu #AndhraPradesh #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟥జనసేన #🟢వై.యస్.జగన్

672 ने देखा
8 दिन पहले