విశాఖ బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల్ని కాపాడే అవకాశం ఉన్నా..చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రమాదంపై సమాచారం అందినా వేగంగా అధికారులు, ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టకపోవడంతోనే ఆరుగురు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు.
#🏛️రాజకీయాలు #🗞పాలిటిక్స్ టుడే #🔵వైయస్ఆర్సీపీ #🟢వై.యస్.జగన్ #📰ఈరోజు అప్డేట్స్