ShareChat
click to see wallet page

మండు వేసవిలో వరద కాలువకు ఎదురెక్కుతున్న కాళేశ్వర గంగ 🌊 శ్రీరాంసాగర్ వరద కాలువపై ఉన్న రాంపూర్ పంప్ హౌస్ నుండి కథలాపూర్, మేడిపల్లి మండలాల మీదుగా రాజేశ్వరరావు పేట పంప్ హౌస్ కు చేరుతున్న కాళేశ్వరం జలాలు. కేసీఆర్ గారు నిర్మించిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో 122 కిలోమీటర్ల వరద కాలువను 3 రిజర్వాయర్లుగా మార్చిన దృశ్యం. 📍రాంపూర్ పంప్‌హౌస్‌, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా. #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🇮🇳 మన దేశ సంస్కృతి #🌍నా తెలంగాణ

562 వీక్షించారు
7 రోజుల క్రితం