గత సంవత్సరం మంగళగిరిలో షేక్ షహెన్షా అనే పేద ముస్లిం కుటుంబంతో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు మంత్రి లోకేష్. వాళ్ళు ఉంటున్న ఇరుకైన ఇంటిని చూసి 'మీకు కొత్త ఇల్లు నిర్మించి ఇస్తా' అని మాటిచ్చారు. ఇప్పుడు ఆ కుటుంబానికి కొత్త ఇల్లు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు మంత్రి లోకేష్. జాతీయ మీడియాలో ఇప్పుడు ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు.
#NaraLokeshForPeople
#NaraLokesh
#Mangalagiri
#AndhraPradesh #Team_Naralokesh