పల్నాడు ప్రజలను కొందరు తమ రాజకీయ స్వార్ధం కోణంలోనే చూసారని... కూటమి ప్రభుత్వం మాత్రం పల్నాడు ప్రజల ప్రగతిని కోరుకుందని... ఈరోజు లక్షా నాలుగువేల మందికి రూ.3,312 కోట్ల రుణాలను అందించడం చారిత్రాత్మకం అని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
#CreditOutreachProgramme
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్