సీనియర్లను గౌరవిస్తూ, కొత్తవారికి అవకాశం ఇచ్చాం. కష్టపడిన వారికి చోటు కల్పిస్తూ కమిటీలు ఏర్పాటు చేశాం. సీనియారిటీ, సిన్సియారిటీకి ప్రాధాన్యం ఇస్తూ దాదాపు 250 మందితో కమిటీలు ఏర్పాటు చేశాం.సమర్థత గీటురాయిగా పార్టీ కమిటీలను ఏర్పాటు చేశాం......,
#TeluguDesamParty
#ChandrababuNaidu
#NaraLokesh #📝పదో తరగతి ఫలితాలు విడుదల..ఒక్క క్లిక్తో ఇక్కడ చెక్ చేసుకోండి