సచివాలయంలో ఐటీ శాఖపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్షించారు. సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని స్పష్టం చేశారు. #📢ప్రభుత్వ పథకాలు #🌍నా తెలంగాణ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🔹కాంగ్రెస్
1K views•2 days ago
00:00
00:23
#📢ప్రభుత్వ పథకాలు ❤️ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు 🙏