వరంగల్‌లో ఇప్పటికే అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అక్కడ అత్యాధునిక ఐటీ హబ్‌ను నిర్మించామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వివరించాం. వరంగల్‌లో కేంద్ర ప్రభుత్వం ‘ఇండియా ఏఐ సెంటర్’, ‘ఇండియా డేటా ల్యాబ్’లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరాం. అలాగే కరీంనగర్ లేదా ఖమ్మంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాం. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ #🆕Current అప్‌డేట్స్📢 #👨‍💼కె. టీ. రామారావు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #💪పాజిటీవ్ స్టోరీస్

542 views • 2 days ago
00:00
01:52

#🆕Current అప్‌డేట్స్📢 #🌨️వాతావరణ అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు #📽ట్రెండింగ్ వీడియోస్📱

2K views • 3 days ago
00:00
00:13