ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు కోరినట్టుగా ఈరోజు నరసరావుపేటలో జరిగిన బ్యాంకుల రుణమేళా కార్యక్రమాన్ని ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు. #CreditOutreachProgramme #NirmalaSitharaman #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

359 views • 4 days ago
00:00
01:36

ఏప్రిల్ 1 నుండి చేనేత కార్మికులకు ప్రతి యూనిట్‌కు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తాం.దీనివల్ల సుమారు 1.03 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. #IdhiManchiPrabhutvam  #ChandrababuNaidu  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

536 views • 5 months ago
00:00
02:14